• Home » New Delhi 

New Delhi 

Delhi: ఫర్నిచర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Delhi: ఫర్నిచర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని హస్తినలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కీర్తినగర్‌ లోని ఫర్నిచర్ మార్కెట్‌ బ్లాక్-2లో అగ్నిప్రమాదం చెలరేగి మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో 17 అగ్నిమాక శకటాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.

Rahul on Adani Group: అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులపై నిప్పులు చెరిగిన రాహుల్

Rahul on Adani Group: అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులపై నిప్పులు చెరిగిన రాహుల్

అదానీ గ్రూప్‌పై ‌ మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్‌‌ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని అన్నారు.

Wife: నా భర్తకు విడాకులు ఇస్తున్నా.. ఇక ఈ గర్భం అవసరం లేదంటూ.. అబార్షన్‌ కోసం హైకోర్టు కెళ్లిందో మహిళ.. చివరకు..!

Wife: నా భర్తకు విడాకులు ఇస్తున్నా.. ఇక ఈ గర్భం అవసరం లేదంటూ.. అబార్షన్‌ కోసం హైకోర్టు కెళ్లిందో మహిళ.. చివరకు..!

ఒకప్పుడు మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బిడ్డల్ని మోసి కనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

AP CID : సుప్రీంలో కేసు గెలిచిన సిద్ధార్థ లూథ్రా.. జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

AP CID : సుప్రీంలో కేసు గెలిచిన సిద్ధార్థ లూథ్రా.. జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్ తగిలినట్లయ్యింది. జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలు ఆరోపణలతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది.

Mumbai:ముంబయిలో ఘోరంగా పడిపోయిన గాలి నాణ్యత.. ఢిల్లీ కంటే అధ్వానంగా పరిస్థితి

Mumbai:ముంబయిలో ఘోరంగా పడిపోయిన గాలి నాణ్యత.. ఢిల్లీ కంటే అధ్వానంగా పరిస్థితి

వాయు నాణ్యత ఇండెక్స్(Air Quality Index) లో ఇన్నాళ్లు ఢిల్లీ మీదున్న ఓ రికార్డు ఇప్పుడు ముంబయి బ్రేక్ చేసింది. ముంబయిలో దేశ రాజధానికంటే అధ్వానమైన పరిస్థితి నెలకొందరి ఓ రిసర్చ్ వెల్లడించింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) నివేదిక ప్రకారం.. ముంబయి(Mumbai)లో గాలి నాణ్యత మోడరేట్ కేటగిరీకి పడిపోయింది.

Chintamohan: చంద్రబాబుపై కేసు నమోదు తప్పు

Chintamohan: చంద్రబాబుపై కేసు నమోదు తప్పు

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు.

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి నాలుగో ఫ్లైట్‌లో ఢిల్లీకి 274 మంది భారతీయులు

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి నాలుగో ఫ్లైట్‌లో ఢిల్లీకి 274 మంది భారతీయులు

'ఆపరేషన్ అజయ్' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్‌లో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం పలికారు.

Earthquake in Delhi-NCR: ఢిల్లీలో భూ ప్రకంపనలు

Earthquake in Delhi-NCR: ఢిల్లీలో భూ ప్రకంపనలు

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్సోలజీ తెలిపింది. ఫరీదాబాద్‌ ఈస్ట్‌కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు పేర్కొంది.

Court warning: కోర్టులో రాజకీయ ప్రసంగం.. ఎంపీని తీవ్రంగా మందలించిన కోర్టు

Court warning: కోర్టులో రాజకీయ ప్రసంగం.. ఎంపీని తీవ్రంగా మందలించిన కోర్టు

కోర్టులో అప్రస్తుత ప్రసంగం చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌ పై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్‌ను శనివారంనాడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజకీయ ప్రసంగాలు చేయవద్దని కోర్టు హెచ్చరించింది.

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి సేఫ్‌గా వచ్చిన రెండో ఫ్లైట్.. ఆపరేషన్ అజయ్ సక్సెస్‌పై జైశంకర్ హర్షం

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి సేఫ్‌గా వచ్చిన రెండో ఫ్లైట్.. ఆపరేషన్ అజయ్ సక్సెస్‌పై జైశంకర్ హర్షం

ఇజ్రాయెల్-హమాస్(Israeil-Hamas) మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన 447 మంది భారతీయులను(Indians) 'ఆపరేషన్ అజయ్'(Operation Ajay) కింద తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి